Monday, June 15, 2020

ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం


               
డాక్టర్ ఎద్దుల సిద్ధారెడ్డి  ఫిబ్రవరి 2019 లో కీర్తిశేషులయ్యారు. వారు కదిరి లో,కడపలోని డిగ్రీ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి  పదవీ విరమణ పొందారు. ఆయన మంచి సాహిత్యకారులు మరియు సాహిత్యకారులను ప్రోత్సహించేవారు. ఆయన స్మారకార్ధం ఎద్దుల సిద్ధారెడ్డి సాహిత్య పురస్కారాన్ని  ప్రతి సంవత్సరం ఇవ్వడానికి నేను  రు.150000 (ఒక లక్ష యాబై వేల రూపాయలు) లను సాహిత్య ప్రస్థానం మాస పత్రికకు ఇదివరకే పంపాను. దానిని మీరు బ్యాంకులో డిపాజిట్ చేసి  దాని మీద సంవత్సరాంతంలో వచ్చే రాబడితో సాహిత్య ప్రస్థానంలో వస్తున్న మంచి రచనకు  ఎద్దుల సిద్ధారెడ్డి సాహిత్య పురస్కారం పేరుతో పురస్కారాన్ని నిరంతరంగా మీరు అందజేయాలని దానిని వివరాలను మీ పత్రికలో ప్రచురించాలని కోరుతున్నాను. దానికి సంబంధించిన వివరాలను క్రింద కనబరచిన చిరునామాకు దయచేసి పంపవలసినదిగా కోరుతున్నాను. .
ఈ బాధ్యతను తీసుకోవడానికి ముందుకు వచ్చినందుకు మీకు నా  ధన్యవాదాలు. 
ఏద్దుల మహాలక్ష్మి








No comments:

Post a Comment