Friday, September 11, 2020

2016లో పురస్కార సభ లో సింగమనేని




జిల్లాస్థాయిలో కథల పోటీ నిర్వహించి పిళ్లా కుమారస్వామి తల్లిదండ్రుల పేర్లతో పిళ్లా లక్ష్మి రెడ్డి పిళ్లా రామలక్ష్మి పురస్కారం అందజేశాము.ముఖ్య అతిథిగా సింగమనేని నారాయణ గారు హాజరై
కథల గురించి కొత్త కథకులకు మార్గదర్శనం చేయించారు.




No comments:

Post a Comment